బంగారం ధర స్వల్పంగా తగ్గింది..
- July 20, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650గా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,326.30 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వెండి కూడా నేడు స్వల్పంగా తగ్గింది. రూ. 110 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 46,220గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గాయి.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









