నట్రాన్స్ ఎక్స్ పో అబూ ధాబీ ఆతిధ్యం
- July 20, 2016
రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నేటి స్మార్ట్ నగరాల అభివృద్ధి తీరు, విస్తృతమైన స్థాయిలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రదసించబడుతుంది; రహదారి మరియు ట్రాఫిక్, స్మార్ట్ పార్కింగ్ పరిష్కారాలను, ఆటోమేటిక్ సంఘటన మరియు వాస్తవ సమయ ట్రాఫిక్ టెలిమెట్రిక్, సిగ్నల్స్, దేశవ్యాప్తంగా మార్చగల ఇ టి సి వ్యవస్థలు, మెట్రో మరియు రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సముద్ర మరియు పోర్ట్సు, హరిత సిటీ బస్సులు మరియు స్వతంత్ర వాహనాలు భద్రతా పరిష్కారాలను ప్రదర్శించబడతాయి. హనీవెల్, మిత్సుబిషి, హైపేర్లూప్ , ఫ్యబ్ర , లీన్ పార్క్, ఓమ్నిక్ తదితర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.మరియు పలు అంతర్గత పరిశ్రమ సహకారంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ పెట్టుబడి కోసం సరైన కలయిక అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో తాజా నూతన మరియు పరిష్కారాలు ప్రదర్శన ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు









