సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- September 22, 2025
దోహా: ఖతార్ లో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఖతార్ అంగర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ వేలం కమిటీ, సౌమ్ అప్లికేషన్ ద్వారా వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వేలం సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 24 వరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్ ఏరియా, స్ట్రీట్ 52లోని ట్రాఫిక్ సీజర్ యార్డ్లో వేలం సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









