సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- September 22, 2025
దోహా: ఖతార్ లో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఖతార్ అంగర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ వేలం కమిటీ, సౌమ్ అప్లికేషన్ ద్వారా వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వేలం సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 24 వరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్ ఏరియా, స్ట్రీట్ 52లోని ట్రాఫిక్ సీజర్ యార్డ్లో వేలం సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







