సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- September 22, 2025
దోహా: ఖతార్ లో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఖతార్ అంగర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ వేలం కమిటీ, సౌమ్ అప్లికేషన్ ద్వారా వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వేలం సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 24 వరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్ ఏరియా, స్ట్రీట్ 52లోని ట్రాఫిక్ సీజర్ యార్డ్లో వేలం సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







