సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- September 22, 2025
దోహా: ఖతార్ లో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఖతార్ అంగర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ వేలం కమిటీ, సౌమ్ అప్లికేషన్ ద్వారా వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వేలం సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 24 వరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇండస్ట్రియల్ ఏరియా, స్ట్రీట్ 52లోని ట్రాఫిక్ సీజర్ యార్డ్లో వేలం సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









