ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- September 22, 2025
మనామా: సూట్కేసులో మాదకద్రవ్యాలను దాచి బహ్రెయిన్లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా జాతీయులపై విచారణను హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. నిందితుల వాదనలు వినడానికి తదుపరి సెషన్ను సెప్టెంబర్ 22కి కోర్టు వాయిదా వేసింది.
ఓ ఆసియా దేశం నుండి మాదకద్రవ్యాలుగా అనుమానించబడిన మూలికా పదార్థాన్ని కలిగి ఉన్న సూట్కేస్తో వస్తున్నట్లు కస్టమ్స్ శాఖకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే వారిని తనిఖీ చేయగా..ఆ పదార్థం గంజాయి అని తేలిందన్నారు. మొత్తం ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









