ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- September 22, 2025
మనామా: సూట్కేసులో మాదకద్రవ్యాలను దాచి బహ్రెయిన్లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా జాతీయులపై విచారణను హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. నిందితుల వాదనలు వినడానికి తదుపరి సెషన్ను సెప్టెంబర్ 22కి కోర్టు వాయిదా వేసింది.
ఓ ఆసియా దేశం నుండి మాదకద్రవ్యాలుగా అనుమానించబడిన మూలికా పదార్థాన్ని కలిగి ఉన్న సూట్కేస్తో వస్తున్నట్లు కస్టమ్స్ శాఖకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే వారిని తనిఖీ చేయగా..ఆ పదార్థం గంజాయి అని తేలిందన్నారు. మొత్తం ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









