నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!

- September 26, 2025 , by Maagulf
నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!

యూఏఈ: షార్జా పోలీసులు మోస్ట్ వాంటెడ్ మోసగాళ్లను అరెస్టు చేసి,  నేపాల్ మరియు ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు యూఏఈ ప్రకటించింది. ఇంటర్‌పోల్ ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెడ్ ఫ్లైయర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్పగింత జరిగిందని పేర్కొంది.

ఆయా దేశాలతో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నేరగాళ్లను అప్పగించడం జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఫ్రాన్స్, బెల్జియంకు దుబాయ్ పోలీసులు అప్పగించారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com