UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- October 04, 2025
మనామా: యునైటెడ్ కింగ్డమ్లోని మాంచెస్టర్లోని ఒక సినగోగ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని బహ్రెయిన్ ఖండించింది. ఈ దాడిలో పలువురు అమాయకులు మరణించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి, అలాగే బాధితుల కుటుంబాలకు బహ్రెయిన్ తన సంతాపాన్ని తెలిపింది. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే దాడులను హేయమైన చర్యగా పేర్కొంది.
తాజా వార్తలు
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!