UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- October 04, 2025
మనామా: యునైటెడ్ కింగ్డమ్లోని మాంచెస్టర్లోని ఒక సినగోగ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని బహ్రెయిన్ ఖండించింది. ఈ దాడిలో పలువురు అమాయకులు మరణించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి, అలాగే బాధితుల కుటుంబాలకు బహ్రెయిన్ తన సంతాపాన్ని తెలిపింది. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే దాడులను హేయమైన చర్యగా పేర్కొంది.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









