ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- October 04, 2025
మనామా: ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్బంధించిన బహ్రెయిన్, కువైట్ పౌరుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని విడిపించేందుకు కువైట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. బందీలు సురక్షితంగా తమ దేశాలకు వచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన మరియు దౌత్య పరమైన ప్రోటోకాల్లను పూర్తిగా గౌరవిస్తూ, తమ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి బహ్రెయిన్, కువైట్ కట్టుబడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..