200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- October 05, 2025
యూఏఈః 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గోల్డెన్ వీసాలు మంజూరు చేశారు. ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు మన పిల్లలకు స్ఫూర్తినిస్తారని, మార్గనిర్దేశం చేస్తారని, వారు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, విశ్వాసాన్ని ఇస్తారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో షేక్ హమ్దాన్ అన్నారు.
అక్టోబర్ 5న ప్రపంచ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న 435 మంది ఉపాధ్యాయులలో, 223 మంది విద్యావేత్తలకు గోల్డెన్ వీసా లభించిందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15న రెండవ రౌండ్ గోల్డెన్ వీసాల కోసం దరఖాస్తులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







