200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- October 05, 2025
యూఏఈః 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గోల్డెన్ వీసాలు మంజూరు చేశారు. ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు మన పిల్లలకు స్ఫూర్తినిస్తారని, మార్గనిర్దేశం చేస్తారని, వారు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, విశ్వాసాన్ని ఇస్తారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో షేక్ హమ్దాన్ అన్నారు.
అక్టోబర్ 5న ప్రపంచ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న 435 మంది ఉపాధ్యాయులలో, 223 మంది విద్యావేత్తలకు గోల్డెన్ వీసా లభించిందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15న రెండవ రౌండ్ గోల్డెన్ వీసాల కోసం దరఖాస్తులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







