200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- October 05, 2025
యూఏఈః 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గోల్డెన్ వీసాలు మంజూరు చేశారు. ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు మన పిల్లలకు స్ఫూర్తినిస్తారని, మార్గనిర్దేశం చేస్తారని, వారు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, విశ్వాసాన్ని ఇస్తారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో షేక్ హమ్దాన్ అన్నారు.
అక్టోబర్ 5న ప్రపంచ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న 435 మంది ఉపాధ్యాయులలో, 223 మంది విద్యావేత్తలకు గోల్డెన్ వీసా లభించిందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15న రెండవ రౌండ్ గోల్డెన్ వీసాల కోసం దరఖాస్తులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









