గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- October 05, 2025
మనామా: గాజా స్ట్రిప్లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను ప్రశంసించింది. మధ్యప్రాచ్యంలో శాంతిని సాధించడానికి బహ్రెయిన్ మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో శాశ్వత కాల్పుల విరమణ కోసం అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరింది. అదే సమయంలో బందీలను, నిర్బంధించబడిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని బహ్రెయిన్ సూచించింది. మధ్యప్రాచ్యంలో న్యాయమైన మరియు సమగ్ర శాంతి కోసం ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని కోరింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









