బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- October 05, 2025
మనామా: 'పద్మశాలి సమాజ్ బహ్రెయిన్' వారి ఆధ్వర్యంలో తేది 3 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున బతుకమ్మ, దసరా వేడుకలు కన్నడ సంఘ హాల్ మనామలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి.బహ్రెయిన్ లో నివసిస్తున్న పద్మశాలీయులు వారి మిత్రులందరూ కుటుంబ సమేతంగా హాజరై దుర్గామాత పూజ, బతుకమ్మ, డాండియా ఆటలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులవేడుకగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు పద్మశాలి సమాజ్ బహ్రెయిన్ గౌరవ అధ్యక్షులు: అల్లే గంగాధర్ నేత, అధ్యక్షులు: దొంతల శంకర్ నేత, ఉపాధ్యక్షులు: బాలే శ్రీధర్ నేత, ప్రధాన కార్యదర్శి: అవధూత నరేష్ నేత, కోశాధికారి: మేరుగు శ్రీనివాస్ నేత,జాయింట్ సెక్రటరీలు: కాచర్ల వంశీకృష్ణ నేత, జోగ నాగరాజు నేత, సభ్యత్వ కార్యదర్శి: దీకొండ శ్యాంప్రసాద్ నేత, మీడియా సెక్రెటరీ: సాంబారి కార్తీక్ నేత. ఈవెంట్/సాంస్కృతిక కార్యదర్శి: జక్కుల సాయి కిరణ్ నేత, సంక్షేమ కార్యదర్శి: మిట్టపల్లి రాజేందర్ నేత, సలహా కమిటీ సభ్యులు: వేముల కృష్ణ నేత, యేముల సుధాకర్ నేత, గంగుల సుదర్శన్ నేత, భోగ సత్యనారాయణ నేత, నాయిని మధు నేత, దూలం రాజశేఖర్ నేత, బాలే పరమేశ్వర్ నేత, బొల్లావత్రి చిన్న భూమేశ్వర్ నేత మరియు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.



తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







