విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..

- October 05, 2025 , by Maagulf
విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..

విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ అందాలను చూస్తూ సరదాగా గడిపేందుకు వస్తే ప్రాణాలే పోయాయి. యారాడ బీచ్ లో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ విదేశీయుడు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పర్యాటకులు ఇటలీ నుంచి విశాఖకి వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com