కారు, ట్రక్కు ఢీ : ప్రయాణీకుడి మృతి
- July 21, 2016
ఫోర్ వీల్ డ్రైవ్ వెహికిల్, ఓ ట్రక్కుని ఢీ కొన్న ఘటనలో ఎమిరేటీ యువకుడు మృతి చెందినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. అల్ దైద్ రోడ్పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారు గంటు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, ట్రక్కుని రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు దాన్ని ఓవర్టేక్ చేయాలనుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 21 ఏళ్ళ యువకుడు మృతి చెందగా, 24 ఏళ్ళ డ్రైవర్ గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ని ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీసులు, వాహనదారుల్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకు సరైన డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించాలనీ, వాహనాల్ని వారు నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







