కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- October 07, 2025
దోహా: ఖతార్ లోని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ తన తాజా ఆన్లైన్ వేలం వివరాలను ప్రకటించింది. ఈ పబ్లిక్ వేలాన్ని “మజాద్ అల్ జోమ్రోక్” యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 14–15వ లేదీల్లో వేలం జరుగుతుందన్నారు. వేలంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, పురాతన సేకరణలు మరియు కంటైనర్లతో సహా 160 కంటే ఎక్కువ రకాల వస్తువులు ఉంటాయని పేర్కొంది. ఇవి కొనుగోలుదారులకు విభిన్నమైన ప్రత్యేకమైన, విలువైన వస్తువులను అందిస్తాయని తెలిపింది.
ఆసక్తిగల పాల్గొనేవారు యాప్ ద్వారా లేదా నిర్దేశిత సమయాల్లో కస్టమ్స్ వేర్హౌస్ (ఇండస్ట్రియల్ ఏరియా)ని సందర్శించడం ద్వారా వస్తువులను ముందుగానే ప్రివ్యూ చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ 5 నుండి 15వరకు ఉదయం 8 నుండి 11 గంటల మధ్య వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్షాప్లు మూసివేత..!!







