BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్ లో జువెల్లరీ చోరీకి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బార్బార్ ప్రాంతంలోని ఒక జివెల్లరీ నుండి బంగారు ఆభరణాలను దొంగిలించినందుకు ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ 32 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అధికారుల ప్రకారం, దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు BD7,000 ఉంటుంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్