BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్ లో జువెల్లరీ చోరీకి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బార్బార్ ప్రాంతంలోని ఒక జివెల్లరీ నుండి బంగారు ఆభరణాలను దొంగిలించినందుకు ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ 32 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అధికారుల ప్రకారం, దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు BD7,000 ఉంటుంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









