కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

- July 21, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

కృష్ణా పుష్కరాల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 358 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్లను వివిధ మార్గాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు * కృష్ణా కెనాల్‌- తిరుపతి 22 * నర్సాపూర్‌- కృష్ణా కెనాల్‌ 24 * సికింద్రాబాద్‌- కృష్ణా కెనాల్‌ 28 * విజయవాడ-నర్సాపూర్‌ 26 * విజయవాడ- భద్రాచలం 26 * మచిలీపట్నం- విజయవాడ 24 * ఒంగోలు-కృష్ణా కెనాల్‌ 44 * రాజమహేంద్రవరం-రాయనపాడు 44 * గద్వాల్‌-కర్నూలు సిటీ 20 * బొల్లారం-గద్వాల్‌ 24

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com