పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- October 08, 2025
దోహా: ఖతార్ లో పర్యటిస్తున్న భారత వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల మంత్రి పియూష్ గోయల్తో ఖతార్ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలపై సమీక్షించారు.
రెండు దేశాల బలమైన వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాల అభిప్రాయాలను షేర్ చేసుకున్నారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







