పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- October 08, 2025
దోహా: ఖతార్ లో పర్యటిస్తున్న భారత వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల మంత్రి పియూష్ గోయల్తో ఖతార్ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలపై సమీక్షించారు.
రెండు దేశాల బలమైన వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాల అభిప్రాయాలను షేర్ చేసుకున్నారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







