ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- October 08, 2025
రియాద్: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను, ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితిని కేబినెట్ చర్చించిందని చెప్పారు. సౌదీ అరేబియా నిర్వహించే అన్ని అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమీక్షించిందని తెలిపారు.
ఇటీవల అల్-ఉలాలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు సమావేశాన్ని విజయవంతం చేసిన వారిని కేబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధన సమస్యలు, అంతర్జాతీయ వాణిజ్యం , ఆర్థిక సహకారంపై అభిప్రాయాలను షేర్ చేసుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







