ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- October 08, 2025
రియాద్: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను, ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితిని కేబినెట్ చర్చించిందని చెప్పారు. సౌదీ అరేబియా నిర్వహించే అన్ని అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమీక్షించిందని తెలిపారు.
ఇటీవల అల్-ఉలాలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు సమావేశాన్ని విజయవంతం చేసిన వారిని కేబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధన సమస్యలు, అంతర్జాతీయ వాణిజ్యం , ఆర్థిక సహకారంపై అభిప్రాయాలను షేర్ చేసుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







