ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- October 08, 2025
రియాద్: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను, ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితిని కేబినెట్ చర్చించిందని చెప్పారు. సౌదీ అరేబియా నిర్వహించే అన్ని అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమీక్షించిందని తెలిపారు.
ఇటీవల అల్-ఉలాలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు సమావేశాన్ని విజయవంతం చేసిన వారిని కేబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధన సమస్యలు, అంతర్జాతీయ వాణిజ్యం , ఆర్థిక సహకారంపై అభిప్రాయాలను షేర్ చేసుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







