సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- October 12, 2025
దోహా: ఖతార్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఫ్లైట్స్ సర్వీసులు పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో ప్యాసింజర్లు రద్దీ నెలకొన్నది. ఈ మేరకు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) గణాంకాలను విడుదల చేసింది.
సెప్టెంబర్లో విమానాల కదలికలు 23,759కి పెరిగాయని డేటా చూపింది. 2024 22,917 గా ఉంది. 3.7 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ప్రయాణీకుల సంఖ్యలో 5.4శాతం పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్లో 4.4 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్య నమోదు కాగా, గతేడాది ఇది 4.2 మిలియన్లుగా ఉంది.
ఇక సరుకు రవాణాలో కార్గో మరియు మెయిల్ వాల్యూమ్లు 4 శాతం తగ్గాయి. 230,771 టన్నుల నుండి 221,506 టన్నులకు తగ్గింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







