మధ్య ఆకాశంలో తల్లికి షాక్: 8 ఏళ్ల బాలుని విమానమెక్కనీయని అధికారులు
- July 22, 2016
జజాన్ : 8 ఏళ్ల బాలుడితో విమాన ఎక్కి ప్రయాణమైనా ఒక తల్లికి విమాన ఉద్యోగులు షాక్ ఇచ్చారు. ఆమెకి తెలియకుండా ఏదో సాకు చూపి ఆ బుడతడ్ని విమానం నుంచి కిందకు దించేశారు. కొంతసేపైనా తర్వాత తన కుమారుడు తనతో ప్రయాణం కావడం లేదని తెలుసుకొన్న ఆమె అధికారుల చేస్టలకు నిర్ఘాతపోయింది.
జెడ నేతృత్వంలోని విమానం నుంచి దించివేయబడిన బాలుడికి తీసుకొన్న టిక్కెట్ ఛార్జీలు ఆ తల్లితో పాటు ప్రయాణించేందుకు అనుమతించబడవని జజాన్ విమానాశ్రయం వద్ద రిజర్వేషన్లు ఏజెంట్లు వాదిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఆ మహిళా తన బిడ్డ తన బంధువుల్లో ఒకరైన వారితో విమానం వెనుక సీటులో ఉన్నాడని తొలుత అనుకొన్న ఆమెకి అక్కడ బాలుడు లేడని తెల్సుకొని క్యాబిన్ సిబ్బందికి ఈ సంగతిని తెలియజేశారు. సంస్థ ఉద్యోగులు పొరపాటు కారణంగా ఆమె బంధువు మొదటి తరగతికి పంపబడిందని అందులో బాలుని పేరు లేదని వివరించాడు. విమానటికెట్ల ఏజెంట్లు నేరుగా తర్వాత విమానంలో బాలుడికి ఒక ఆర్థిక సీటు కేటాయించి పంపుతామని " ఆమెకు చెప్పారు. అంతవరకు ఆ బాలుడు హాల్ లో వంటరిగా నిరీక్షిస్తూ ఉంటాడని ఆ తల్లి వాపోయింది సౌదీ సిబ్బంది అనైతిక ప్రవర్తన దారుణమని పేర్కొంటూ వారిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







