బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

- July 23, 2016 , by Maagulf
బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని చంద్రబాబు  ప్రారంభించారు.

విశాఖ సీతమ్మధారలో వుడా అభివృద్ధి చేసిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.8.30కోట్ల వ్యయంతో ఈ సముదాయాన్ని నిర్మించారు. అనంతరం డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 100 మీసేవా కేంద్రాలను ఇక్కడ నుంచే సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com