భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!

- October 27, 2025 , by Maagulf
భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!

మనామా: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టును ఘనంగా సత్కరించారు. భారత కబడ్డీ జట్టు సభ్యులను అన్నై తమిళ్ మండ్రం కమ్యూనిటీ అసోసియేషన్ సత్కరించి, మెమోంటోలను అందజేసింది. భారత్ సాధించిన విజయం భారతీయులందరికి గర్వకారణమని అన్నారు. భారతీయ క్రీడా నైపుణ్యానికి ఇండియన్ కమ్యూనిటీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com