భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- October 27, 2025
మనామా: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టును ఘనంగా సత్కరించారు. భారత కబడ్డీ జట్టు సభ్యులను అన్నై తమిళ్ మండ్రం కమ్యూనిటీ అసోసియేషన్ సత్కరించి, మెమోంటోలను అందజేసింది. భారత్ సాధించిన విజయం భారతీయులందరికి గర్వకారణమని అన్నారు. భారతీయ క్రీడా నైపుణ్యానికి ఇండియన్ కమ్యూనిటీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







