భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- October 27, 2025
మనామా: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టును ఘనంగా సత్కరించారు. భారత కబడ్డీ జట్టు సభ్యులను అన్నై తమిళ్ మండ్రం కమ్యూనిటీ అసోసియేషన్ సత్కరించి, మెమోంటోలను అందజేసింది. భారత్ సాధించిన విజయం భారతీయులందరికి గర్వకారణమని అన్నారు. భారతీయ క్రీడా నైపుణ్యానికి ఇండియన్ కమ్యూనిటీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







