భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- October 27, 2025
మనామా: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టును ఘనంగా సత్కరించారు. భారత కబడ్డీ జట్టు సభ్యులను అన్నై తమిళ్ మండ్రం కమ్యూనిటీ అసోసియేషన్ సత్కరించి, మెమోంటోలను అందజేసింది. భారత్ సాధించిన విజయం భారతీయులందరికి గర్వకారణమని అన్నారు. భారతీయ క్రీడా నైపుణ్యానికి ఇండియన్ కమ్యూనిటీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!









