ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- October 27, 2025
సమైల్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లో ఉన్న సమైల్ కోట ఇకపై ప్రధానమైన పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ మేరకు రావాఫిద్ సమైల్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లను తెలియజేసేలా, కోటను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. విదేశాల నుండి సందర్శకులను ఆకర్షించడంతోపాటు హెరిటేజ్ ప్రదేశాల నిర్వహణలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని హైలైట్ చేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుందన్నారు. ఒమాన్ పర్యాటక మ్యాపులో కీలకమైన సాంస్కృతిక గమ్యస్థానంగా సమైల్ విలాయత్ స్థానాన్ని పెంచుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!







