ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- October 27, 2025
సమైల్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లో ఉన్న సమైల్ కోట ఇకపై ప్రధానమైన పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ మేరకు రావాఫిద్ సమైల్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లను తెలియజేసేలా, కోటను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. విదేశాల నుండి సందర్శకులను ఆకర్షించడంతోపాటు హెరిటేజ్ ప్రదేశాల నిర్వహణలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని హైలైట్ చేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుందన్నారు. ఒమాన్ పర్యాటక మ్యాపులో కీలకమైన సాంస్కృతిక గమ్యస్థానంగా సమైల్ విలాయత్ స్థానాన్ని పెంచుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







