ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- October 29, 2025
యూఏఈ: ఫుజైరాలోని దిబ్బాలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి చనిపోయాడు. మరణించిన బాలుడి కుటుంబం తమ ఫాంహౌజ్ లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇంటి పనిమనిషి బాత్రూమ్కి వెళ్లి వచ్చే లోగా బాలుడు కనిపించకుండా పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడి కోసం ఫాంహౌజ్ మొత్తం వెతికారు. స్విమ్మింగ్ పూల్ లో అచేతనంగా పడిఉన్న బాలుడికి గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. స్విమ్మింగ్ లేదా ఏదైనా ప్రమాదకర కార్యకలాపాల సమయంలో పిల్లలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







