బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- October 30, 2025 
            మనామా: బహ్రెయిన్ లో తొమ్మిది దేశాల సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వీటిని యూఏఈ ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తొమ్మిది దేశాల ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలను ప్రారంభించనున్నారు. ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి.
బహ్రెయిన్, యుఎఇ, మొరాకో, సెనెగల్, ఫ్రాన్స్, స్పెయిన్, సింగపూర్, ఇటలీ మరియు స్లోవేకియా వంటి తొమ్మిది దేశాల నుండి సైనిక దళాలు పాల్గొంటున్నాయి. సభ్య దేశాల భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడం లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి ఇలాంటి సైనిక ఎక్సర్ సైజులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







