బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో తొమ్మిది దేశాల సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వీటిని యూఏఈ ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తొమ్మిది దేశాల ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలను ప్రారంభించనున్నారు. ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి.
బహ్రెయిన్, యుఎఇ, మొరాకో, సెనెగల్, ఫ్రాన్స్, స్పెయిన్, సింగపూర్, ఇటలీ మరియు స్లోవేకియా వంటి తొమ్మిది దేశాల నుండి సైనిక దళాలు పాల్గొంటున్నాయి. సభ్య దేశాల భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడం లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి ఇలాంటి సైనిక ఎక్సర్ సైజులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









