బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో తొమ్మిది దేశాల సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వీటిని యూఏఈ ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తొమ్మిది దేశాల ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలను ప్రారంభించనున్నారు. ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి.
బహ్రెయిన్, యుఎఇ, మొరాకో, సెనెగల్, ఫ్రాన్స్, స్పెయిన్, సింగపూర్, ఇటలీ మరియు స్లోవేకియా వంటి తొమ్మిది దేశాల నుండి సైనిక దళాలు పాల్గొంటున్నాయి. సభ్య దేశాల భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడం లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి ఇలాంటి సైనిక ఎక్సర్ సైజులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









