బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో తొమ్మిది దేశాల సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వీటిని యూఏఈ ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తొమ్మిది దేశాల ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలను ప్రారంభించనున్నారు. ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి.
బహ్రెయిన్, యుఎఇ, మొరాకో, సెనెగల్, ఫ్రాన్స్, స్పెయిన్, సింగపూర్, ఇటలీ మరియు స్లోవేకియా వంటి తొమ్మిది దేశాల నుండి సైనిక దళాలు పాల్గొంటున్నాయి. సభ్య దేశాల భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడం లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి ఇలాంటి సైనిక ఎక్సర్ సైజులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







