సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ

- November 04, 2025 , by Maagulf
సీఎం రేవంత్ తో  విదేశీ బృందాల భేటీ

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ జర్మనీ కాన్సుల్ జనరల్ హాస్పర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి. హైదరాబాద్లో డ్యయష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా జీసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ డేటా సెంటర్లు, విస్తరణపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com