ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌస్ను విజయవంతంగా నిర్వహించింది. 25 మందికి పైగా భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లోఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులు హాజరయ్యారు.
ఈ సెషన్ను పలు భాషలలో నిర్వహించారు. జాతీయ ఐక్యతకు కమ్యూనిటీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రాయబారి జాకబ్ రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ పాస్పోర్ట్ చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని, సకాలంలో రెన్యూవల్ చేసుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









