ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌస్ను విజయవంతంగా నిర్వహించింది. 25 మందికి పైగా భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లోఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులు హాజరయ్యారు.
ఈ సెషన్ను పలు భాషలలో నిర్వహించారు. జాతీయ ఐక్యతకు కమ్యూనిటీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రాయబారి జాకబ్ రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ పాస్పోర్ట్ చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని, సకాలంలో రెన్యూవల్ చేసుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







