ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌస్ను విజయవంతంగా నిర్వహించింది. 25 మందికి పైగా భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లోఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులు హాజరయ్యారు.
ఈ సెషన్ను పలు భాషలలో నిర్వహించారు. జాతీయ ఐక్యతకు కమ్యూనిటీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రాయబారి జాకబ్ రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ పాస్పోర్ట్ చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని, సకాలంలో రెన్యూవల్ చేసుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







