బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- November 06, 2025
మనామా: బహ్రెయిన్ లో రైతు మార్కెట్ కు సంబంధించి, కొత్త సీజన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. కాగా, వివిధ రంగాలలోని దరఖాస్తుదారుల నుండి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. తేనెటీగల పెంపకందారులు, ఖర్జూర ఉత్పత్తిదారులు, నర్సరీ ఓనర్లు, వ్యవసాయ కంపెనీలు ఇందులో పాల్గొన్నారు.
మొత్తం 32 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసి వెళ్లారు. స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే జాతీయ వేదికగా మార్కెట్పై పెరుగుతున్న విశ్వాసాన్ని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ప్రతిబింబిస్తున్నాయని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









