బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- November 06, 2025
మనామా: బహ్రెయిన్ లో రైతు మార్కెట్ కు సంబంధించి, కొత్త సీజన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. కాగా, వివిధ రంగాలలోని దరఖాస్తుదారుల నుండి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. తేనెటీగల పెంపకందారులు, ఖర్జూర ఉత్పత్తిదారులు, నర్సరీ ఓనర్లు, వ్యవసాయ కంపెనీలు ఇందులో పాల్గొన్నారు.
మొత్తం 32 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసి వెళ్లారు. స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే జాతీయ వేదికగా మార్కెట్పై పెరుగుతున్న విశ్వాసాన్ని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ప్రతిబింబిస్తున్నాయని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







