బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- November 06, 2025
మనామా: బహ్రెయిన్ లో రైతు మార్కెట్ కు సంబంధించి, కొత్త సీజన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. కాగా, వివిధ రంగాలలోని దరఖాస్తుదారుల నుండి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. తేనెటీగల పెంపకందారులు, ఖర్జూర ఉత్పత్తిదారులు, నర్సరీ ఓనర్లు, వ్యవసాయ కంపెనీలు ఇందులో పాల్గొన్నారు.
మొత్తం 32 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసి వెళ్లారు. స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే జాతీయ వేదికగా మార్కెట్పై పెరుగుతున్న విశ్వాసాన్ని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ప్రతిబింబిస్తున్నాయని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







