ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 08, 2025
యూఏఈ: ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూఏఈలోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వ్యవస్థలకు యూజర్ యాక్సెస్ ఇచ్చే ముందు ముందస్తుగా వారిని పరీక్షించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యాపార కేంద్రాలు మంత్రిత్వ శాఖ సేవలను పొందాలనుకునే సంస్థలు మరియు వ్యక్తులకు మద్దతు అందించే ప్రైవేట్ రంగ సంస్థలను రిఫర్ చేస్తాయని పేర్కొంది.
ఈ కేంద్రాలు కస్టమర్ డేటా గోప్యతను కాపాడాలని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపితమైతే చట్టపరమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది.
మోహ్రేకు తప్పుడు డేటా, డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని అందించడం నేరంగా పరిగణించనున్నారు. వ్యాపార కేంద్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







