ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 08, 2025
యూఏఈ: ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూఏఈలోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వ్యవస్థలకు యూజర్ యాక్సెస్ ఇచ్చే ముందు ముందస్తుగా వారిని పరీక్షించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యాపార కేంద్రాలు మంత్రిత్వ శాఖ సేవలను పొందాలనుకునే సంస్థలు మరియు వ్యక్తులకు మద్దతు అందించే ప్రైవేట్ రంగ సంస్థలను రిఫర్ చేస్తాయని పేర్కొంది.
ఈ కేంద్రాలు కస్టమర్ డేటా గోప్యతను కాపాడాలని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపితమైతే చట్టపరమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది.
మోహ్రేకు తప్పుడు డేటా, డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని అందించడం నేరంగా పరిగణించనున్నారు. వ్యాపార కేంద్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







