కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 08, 2025
కువైట్ః కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయబార కార్యాలయ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేలా ఏడాది పొడవునా జరిగే స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
అంతకుముందు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణేలు మరియు ప్రత్యేక తపాలా స్టాంప్ ను విడుదల చేయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన vandemataram150.in పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. పౌరులు జాతీయ గీతాన్ని పాడుతూ వారి వీడియోలను అప్లోడ్ చేసి, భాగస్వామ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







