ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- November 08, 2025
మనామాః బహ్రెయిన్లోని మలప్పురం జిల్లా ఫోరం (MDF) తన వార్షిక ఓనం వేడుక 'ఓన నిలవ్ 2025'ను మనామాలోని కె-సిటీ హాల్లో ఘనంగా నిర్వహించింది. బషీర్ అంబాలాయి ఆధ్వర్యంలో న్యూ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మలప్పురం వాసులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రాల్లోన వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







