'అప్పట్లో ఒకడుండేవాడు' ఫస్ట్ లూక్
- July 24, 2016
నారారోహిత్, శ్రీవిష్ణు కథానాయకులుగా రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సోమవారం నారారోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్లుక్ విడుదల చేసింది. తానియా హోప్, బ్రహ్మాజి, ప్రభాస్ శ్రీను, అజయ్, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల, సత్యదేవ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రధారులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో ఆడియో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.


తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









