కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- November 13, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాదకర సంఘనలో ఇద్దరు భారతీయులు మరణించారు. అబ్దల్లి ప్రాంతంలోని ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. మృతులను నడువేలే పరంబ్బిల్ నిషిల్ సదానందన్ (40), సునీల్ సోలమన్ (43) గా గుర్తించారు. వీరిద్దరూ కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









