వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- November 14, 2025
మస్కట్: వాహనాలపై జాతీయ జెండాలను ఏర్పాటు చేయడంపై రాయల్ ఒమన్ పోలీసులు నిషేధం విధించారు. వాహనాలపై జెండా స్తంభాల ఏర్పాటు, వాటి అమరికను నిషేధించినట్లు పేర్కొన్నది. వాహనాలపై స్తంభాలు లేదా ముందుకు పొడుచుకు వచ్చిన సాధనాలపై కఠినంగా ఉంటామని పోలీసులు నిషేధించారు. ఎందుకంటే ఇది ప్రజా భద్రతకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు. ఇలాంటి ప్రవర్తన ట్రాఫిక్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పోలీసులు గుర్తుచేశారు. తమతోపాటు ఇతరులు భద్రతకు , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









