కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- November 15, 2025
కువైట్ః రాబోయే 24 గంటలపాటు కువైట్ లో వాతావరణం అస్థిరంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతుందని, అదే సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో తేమ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలలో పెరుగుతున్న తేమతో కలిపి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ 1000 మీటర్లకు పైగా తగ్గుతుందని తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









