ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- November 15, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్లలో మూడు తప్పనిసరి సబ్జెక్టులు అరబిక్, ఇస్లామిక్ మరియు ఖతారీ చరిత్రలపై ఉపాధ్యాయ సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఈ నిర్ణయం చర్య ప్రైవేట్ విద్య నాణ్యతను మెరుగుపరచడం మలక్ష్యంగా పెట్టుకుందని విద్యామంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉపాధ్యాయులు విద్యా ప్రక్రియకు మూలస్తంభాలని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నామా తెలిపారు. ఉపాధ్యాయులు లేకుండా, ఏ విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడంతోపాటు వారి వృత్తిపరమైన పనితీరును అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి, వారి బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి రూపొందించిన అభివృద్ధి సాధనం అని తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







