గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- November 15, 2025
దోహా: గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు.
యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియే దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్టు తెలిపారు.
పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









