గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- November 15, 2025
దోహా: గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు.
యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియే దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్టు తెలిపారు.
పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







