గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- November 15, 2025
దోహా: గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు.
యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియే దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్టు తెలిపారు.
పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









