గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- November 15, 2025
దోహా: గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు.
యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియే దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్టు తెలిపారు.
పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







