యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 17, 2025
కువైట్: కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటికి విద్యా సేవలందిస్తున్న ప్రముఖ CBSE సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ (UIS) 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సి. రాధాకృష్ణన్, వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టీ చాండీ స్కూల్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.
విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరమిత త్రిపాఠి అభినందించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









