యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 17, 2025
కువైట్: కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటికి విద్యా సేవలందిస్తున్న ప్రముఖ CBSE సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ (UIS) 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సి. రాధాకృష్ణన్, వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టీ చాండీ స్కూల్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.
విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరమిత త్రిపాఠి అభినందించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







