యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 17, 2025
కువైట్: కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటికి విద్యా సేవలందిస్తున్న ప్రముఖ CBSE సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ (UIS) 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సి. రాధాకృష్ణన్, వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టీ చాండీ స్కూల్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.
విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరమిత త్రిపాఠి అభినందించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









