జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 17, 2025
మస్కట్: ఒమన్ లోని జబల్ అఖ్దర్లో రెస్క్యూ టీమ్స్ ప్రమాదంలో ఉన్న ఓ టూరిస్టును రక్షించారు. పర్వత శ్రేణుల్లో ఓ పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం గాయపడ్డ టూరిస్టుకు ప్రాథమిక చికిత్స అందజేసి, ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









