జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 17, 2025
మస్కట్: ఒమన్ లోని జబల్ అఖ్దర్లో రెస్క్యూ టీమ్స్ ప్రమాదంలో ఉన్న ఓ టూరిస్టును రక్షించారు. పర్వత శ్రేణుల్లో ఓ పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం గాయపడ్డ టూరిస్టుకు ప్రాథమిక చికిత్స అందజేసి, ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







