టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

- November 18, 2025 , by Maagulf
టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

తిరుమల: హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు.ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com