దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- November 19, 2025
దుబాయ్: డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా జరుపుకోనున్న యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1 మరియు 2వ తేదీన సెలవులతోపాటు వీకేండ్ తో కలిపి వారికి నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఆ మేరకు దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసింది.దీని ప్రకారం.. రొటేటింగ్ షిఫ్ట్లో పనిచేసే సంస్థలు, విభాగాలు మరియు సంస్థలను మినహాయించారు.
షార్జాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎక్కువ ప్రభుత్వ సెలవులు లభిస్తున్నాయి. వారికి ఐదు రోజులపాటు సెలవులు లభించాయి. అలాగే, ఎమిరేట్లోని ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్ కోసం నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









