దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- November 19, 2025
దుబాయ్: డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా జరుపుకోనున్న యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1 మరియు 2వ తేదీన సెలవులతోపాటు వీకేండ్ తో కలిపి వారికి నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఆ మేరకు దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసింది.దీని ప్రకారం.. రొటేటింగ్ షిఫ్ట్లో పనిచేసే సంస్థలు, విభాగాలు మరియు సంస్థలను మినహాయించారు.
షార్జాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎక్కువ ప్రభుత్వ సెలవులు లభిస్తున్నాయి. వారికి ఐదు రోజులపాటు సెలవులు లభించాయి. అలాగే, ఎమిరేట్లోని ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్ కోసం నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







