దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- November 19, 2025
దుబాయ్: డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా జరుపుకోనున్న యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1 మరియు 2వ తేదీన సెలవులతోపాటు వీకేండ్ తో కలిపి వారికి నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఆ మేరకు దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసింది.దీని ప్రకారం.. రొటేటింగ్ షిఫ్ట్లో పనిచేసే సంస్థలు, విభాగాలు మరియు సంస్థలను మినహాయించారు.
షార్జాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎక్కువ ప్రభుత్వ సెలవులు లభిస్తున్నాయి. వారికి ఐదు రోజులపాటు సెలవులు లభించాయి. అలాగే, ఎమిరేట్లోని ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్ కోసం నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







