ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- November 22, 2025
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించారు. ఎమిరేట్ సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వీలుగా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన ఈ అవార్డులు రెండు విభాగాలుగా కమ్యూనిటీ, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారీగా ప్రకటించనున్నారు. అలాగే, ఐదు కమ్యూనిటీ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులను జనవరి 15వ తేదీలోపు సమర్పించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









