జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!
- November 22, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జోహన్నెస్బర్గ్ కు చేరుకున్నారు. G20 నాయకుల సదస్సులో సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జదాన్ మరియు సౌదీ షెర్పా ఆర్థిక సహాయ మంత్రి అబ్దుల్మోహ్సేన్ అల్-ఖలాఫ్ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్లపై ఈ శిఖరాగ్ర సమావేశం చర్చించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







