జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!
- November 22, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జోహన్నెస్బర్గ్ కు చేరుకున్నారు. G20 నాయకుల సదస్సులో సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జదాన్ మరియు సౌదీ షెర్పా ఆర్థిక సహాయ మంత్రి అబ్దుల్మోహ్సేన్ అల్-ఖలాఫ్ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్లపై ఈ శిఖరాగ్ర సమావేశం చర్చించనున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







