జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!
- November 22, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జోహన్నెస్బర్గ్ కు చేరుకున్నారు. G20 నాయకుల సదస్సులో సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జదాన్ మరియు సౌదీ షెర్పా ఆర్థిక సహాయ మంత్రి అబ్దుల్మోహ్సేన్ అల్-ఖలాఫ్ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్లపై ఈ శిఖరాగ్ర సమావేశం చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









