ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- November 22, 2025
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించారు. ఎమిరేట్ సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వీలుగా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన ఈ అవార్డులు రెండు విభాగాలుగా కమ్యూనిటీ, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారీగా ప్రకటించనున్నారు. అలాగే, ఐదు కమ్యూనిటీ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులను జనవరి 15వ తేదీలోపు సమర్పించాలని కోరారు.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









