ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- November 22, 2025
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించారు. ఎమిరేట్ సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వీలుగా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన ఈ అవార్డులు రెండు విభాగాలుగా కమ్యూనిటీ, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారీగా ప్రకటించనున్నారు. అలాగే, ఐదు కమ్యూనిటీ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులను జనవరి 15వ తేదీలోపు సమర్పించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







