ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- November 22, 2025
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించారు. ఎమిరేట్ సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వీలుగా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన ఈ అవార్డులు రెండు విభాగాలుగా కమ్యూనిటీ, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారీగా ప్రకటించనున్నారు. అలాగే, ఐదు కమ్యూనిటీ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులను జనవరి 15వ తేదీలోపు సమర్పించాలని కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







