ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజులపై ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వీటితో తమ మంత్రిత్వశాఖకు సంబంధం లేదని పేర్కొంది. అటువంటి ఫేక్ మెసేజులను నమ్మవద్దని సూచించింది.
అధికారిక కమ్యూనికేషన్ మార్గాలలో వచ్చిన వాటినే నమ్మాలని కోరింది. సైబర్ ఫ్రాడ్ గురించి అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద మెసేజులను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







