ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజులపై ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వీటితో తమ మంత్రిత్వశాఖకు సంబంధం లేదని పేర్కొంది. అటువంటి ఫేక్ మెసేజులను నమ్మవద్దని సూచించింది.
అధికారిక కమ్యూనికేషన్ మార్గాలలో వచ్చిన వాటినే నమ్మాలని కోరింది. సైబర్ ఫ్రాడ్ గురించి అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద మెసేజులను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







