ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజులపై ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వీటితో తమ మంత్రిత్వశాఖకు సంబంధం లేదని పేర్కొంది. అటువంటి ఫేక్ మెసేజులను నమ్మవద్దని సూచించింది.
అధికారిక కమ్యూనికేషన్ మార్గాలలో వచ్చిన వాటినే నమ్మాలని కోరింది. సైబర్ ఫ్రాడ్ గురించి అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద మెసేజులను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







