ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- November 23, 2025
రియాద్: రవాణా నిబంధనలను ఉల్లంఘించిన 1,349 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.వీరందరూ నవంబర్ 15 మరియు 21 మధ్య అనుమతి లేకుండా ప్రయాణీకులను తరలిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది.వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధించినట్లు వెల్లడించింది.
అయితే, పదే పదే "మునాదహ్" ఉల్లంఘనలకు పాల్పడితే SR 11,000 వరకు జరిమానా మరియు 25 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.లైసెన్స్ లేని ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహించడం వల్ల SR 20,000 వరకు జరిమానా మరియు పునరావృత నేరాలకు 60 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేసేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని అథారిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









