ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- November 23, 2025
రియాద్: రవాణా నిబంధనలను ఉల్లంఘించిన 1,349 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.వీరందరూ నవంబర్ 15 మరియు 21 మధ్య అనుమతి లేకుండా ప్రయాణీకులను తరలిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది.వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధించినట్లు వెల్లడించింది.
అయితే, పదే పదే "మునాదహ్" ఉల్లంఘనలకు పాల్పడితే SR 11,000 వరకు జరిమానా మరియు 25 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.లైసెన్స్ లేని ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహించడం వల్ల SR 20,000 వరకు జరిమానా మరియు పునరావృత నేరాలకు 60 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేసేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని అథారిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









