ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- November 23, 2025
రియాద్: రవాణా నిబంధనలను ఉల్లంఘించిన 1,349 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.వీరందరూ నవంబర్ 15 మరియు 21 మధ్య అనుమతి లేకుండా ప్రయాణీకులను తరలిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది.వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధించినట్లు వెల్లడించింది.
అయితే, పదే పదే "మునాదహ్" ఉల్లంఘనలకు పాల్పడితే SR 11,000 వరకు జరిమానా మరియు 25 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.లైసెన్స్ లేని ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహించడం వల్ల SR 20,000 వరకు జరిమానా మరియు పునరావృత నేరాలకు 60 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేసేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని అథారిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







