బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- November 23, 2025
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం యూఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్ మరియు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ భాగస్వామ్యంతో జరిగిన ఉమ్మడి బహ్రెయిన్-యూఏఈ సైనిక విన్యాసాలను తిలకించందుకు రబ్దాన్ షువైమాన్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం స్క్వాడ్రన్కు "మొహమ్మద్ బిన్ జాయెద్ స్క్వాడ్రన్" అని పేరు పెపట్టనున్నట్లు ప్రకటించారు.ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సోదర సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుందని వెల్లడించారు.ఆ తరువాత హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్లోని పలువురు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







