బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- November 23, 2025
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం యూఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్ మరియు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ భాగస్వామ్యంతో జరిగిన ఉమ్మడి బహ్రెయిన్-యూఏఈ సైనిక విన్యాసాలను తిలకించందుకు రబ్దాన్ షువైమాన్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం స్క్వాడ్రన్కు "మొహమ్మద్ బిన్ జాయెద్ స్క్వాడ్రన్" అని పేరు పెపట్టనున్నట్లు ప్రకటించారు.ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సోదర సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుందని వెల్లడించారు.ఆ తరువాత హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్లోని పలువురు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









