బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- November 23, 2025
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం యూఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్ మరియు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ భాగస్వామ్యంతో జరిగిన ఉమ్మడి బహ్రెయిన్-యూఏఈ సైనిక విన్యాసాలను తిలకించందుకు రబ్దాన్ షువైమాన్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం స్క్వాడ్రన్కు "మొహమ్మద్ బిన్ జాయెద్ స్క్వాడ్రన్" అని పేరు పెపట్టనున్నట్లు ప్రకటించారు.ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సోదర సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుందని వెల్లడించారు.ఆ తరువాత హమద్ బిన్ ఇసా ఎయిర్బోర్న్ బ్రిగేడ్లోని పలువురు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







