ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని ఇంటర్ సెక్షన్ మూసివేత..!!
- November 24, 2025
దోహా: ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని రైట్ సైడ్ ఇంటర్ సెక్షన్ ను మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ వెల్లడించింది. దీంతో ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని స్ట్రీట్ నుండి జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ వైపు వెళ్లే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
2వ దశ రోడ్డు పునరుద్ధరణ పనులు నవంబర్ 26 నుండి 28వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించి తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









