TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- November 24, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను అధికారులు తాజాగా విడుదల చేశారు. తొలి రోజు ప్రభుత్వ పథకాల ప్రదర్శన, రెండో రోజు 'తెలంగాణ రైజింగ్ 2047′ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







