దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- November 24, 2025
దుబాయ్: తొలిసారిగా డౌన్టౌన్ దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కౌంట్డౌన్ ప్రారంభమైంది.ఈ సంవత్సరం వేడుకలు ఎనిమిది రోజులు కొనసాగుతాయని ఎమ్మార్ ప్రకటించింది.డిసెంబర్ 31న బుర్జ్ ఖలీఫా వద్ద వేడుకలు ప్రారంభమై జనవరి 7 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా, డౌన్టౌన్ దుబాయ్ వేడుకలు ఉచితమని , అందరూ ఆహ్వానితులేనని తెలిపింది. అయితే, బుర్జ్ పార్క్ లో ఫైర్ వర్క్స్, లైట్ మరియు లేజర్ షోల కోసం ముందు వరుసలోంచి వీక్షించేందుకు ప్రీమియం టిక్కెట్లు తీసుకోవాలని సూచించింది.అధికారిక ఈవెంట్ వెబ్సైట్లో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అయినట్లు తెలిపింది.అన్ని టిక్కెట్లను ముందుగానే ఆన్లైన్లో కొనుగోలు చేయాలని ఎమ్మార్ కోరింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







