దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- November 24, 2025
దుబాయ్: తొలిసారిగా డౌన్టౌన్ దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కౌంట్డౌన్ ప్రారంభమైంది.ఈ సంవత్సరం వేడుకలు ఎనిమిది రోజులు కొనసాగుతాయని ఎమ్మార్ ప్రకటించింది.డిసెంబర్ 31న బుర్జ్ ఖలీఫా వద్ద వేడుకలు ప్రారంభమై జనవరి 7 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా, డౌన్టౌన్ దుబాయ్ వేడుకలు ఉచితమని , అందరూ ఆహ్వానితులేనని తెలిపింది. అయితే, బుర్జ్ పార్క్ లో ఫైర్ వర్క్స్, లైట్ మరియు లేజర్ షోల కోసం ముందు వరుసలోంచి వీక్షించేందుకు ప్రీమియం టిక్కెట్లు తీసుకోవాలని సూచించింది.అధికారిక ఈవెంట్ వెబ్సైట్లో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అయినట్లు తెలిపింది.అన్ని టిక్కెట్లను ముందుగానే ఆన్లైన్లో కొనుగోలు చేయాలని ఎమ్మార్ కోరింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









