దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- November 24, 2025
దుబాయ్: తొలిసారిగా డౌన్టౌన్ దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కౌంట్డౌన్ ప్రారంభమైంది.ఈ సంవత్సరం వేడుకలు ఎనిమిది రోజులు కొనసాగుతాయని ఎమ్మార్ ప్రకటించింది.డిసెంబర్ 31న బుర్జ్ ఖలీఫా వద్ద వేడుకలు ప్రారంభమై జనవరి 7 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా, డౌన్టౌన్ దుబాయ్ వేడుకలు ఉచితమని , అందరూ ఆహ్వానితులేనని తెలిపింది. అయితే, బుర్జ్ పార్క్ లో ఫైర్ వర్క్స్, లైట్ మరియు లేజర్ షోల కోసం ముందు వరుసలోంచి వీక్షించేందుకు ప్రీమియం టిక్కెట్లు తీసుకోవాలని సూచించింది.అధికారిక ఈవెంట్ వెబ్సైట్లో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అయినట్లు తెలిపింది.అన్ని టిక్కెట్లను ముందుగానే ఆన్లైన్లో కొనుగోలు చేయాలని ఎమ్మార్ కోరింది.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







